G.dedeepya Vengalrao Corporator.
గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం వెంగళరావు నగర్ డివిజన్ జీ టీ ఎస్ దేవాలయంలో దేవాలయ ప్రతినిధులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, సి ఎన్ రెడ్డి, జీ టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, సంతోష్, మన్సూర్, కృష్ణ మోహన్, శ్యామ్ రావు, విజయకుమార్, విజయ్ సింహ, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments