Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Bonthu sridevi

శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన లక్ష్మారెడ్డి గారికి శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శుభాకాంక్షలు తెలియజేసారు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన లక్ష్మారెడ్డి గారు.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ ఆల్ యాదవ మహిళా ఫ్రంట్ చైర్ పర్సన్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు తన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసారు. మల్లన్న ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Bonthu Sridevi Charlapalli Division Corporator.

మహాలక్ష్మి నగర్ లో కేవిఏల్ఎన్ రావు – హారిక దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ బీన్ పిజ్జా హట్ ను ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీదేవి యాదవ్ గారు.

ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు గారి కుమార్తె నిహారిక గారు,రాహుల్ గారు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Bonthu Sridevi Cherpally Division Corporator

కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ దేశానికి ఆదర్శం
పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి వరం- కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్
రూ.94,10,904 లక్షల కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గ మరియు చర్లపల్లి డివిజన్ లోని 94 మంది కి కళ్యాణ లక్ష్మీ రూ.

Bonthu Sridevi Charlapally Division Corporator.

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మరియు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ యోగ, క్షేమాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు,అదే విధంగా సీఎం కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.