Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

ఎమ్మెల్యే గోపినాథ్ గారు కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీ అయ్యప్ప గ్రౌండ్స్ లో 5 కోట్ల 40 లక్షల రూపాయలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేసారు.

కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీ అయ్యప్ప గ్రౌండ్స్ లో 5 కోట్ల 40 లక్షల రూపాయలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏది అవసరమో ముఖ్యమంత్రి కే సి ఆర్ గారికి బాగా తెలుసు అని ప్రజలకు మౌలిఖ సదుపాయాలను అందించడంలో తెరాస ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని అన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, ఫెడరేషన్ చైర్మన్ సత్యనారయణ, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ గుప్తా, నర్సింగ్ రావు, వెంకటేశ్వర్ రావు, శేషాచారి, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, శ్యామ్ రావు, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, గజ్జల బాలకృష్ణ డివిజన్ల అధ్యక్షులు సంజీవ, సంతోష్ ముదిరాజ్, మన్సూర్, కృష్ణ మోహన్, విజయకుమార్, విజయ్ సింహ, తదితరులు పాల్గొనరు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *