Mandagiri Swamy yadav
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మజ్లీస్ కార్పోరేటర్ మందగిరి స్వామి యాదవ్.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మజ్లీస్ కార్పోరేటర్ మందగిరి స్వామి యాదవ్.
సౌత్ స్వరూప్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభంరూ.72 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఉప్పల్ డివిజన్ లోని సౌత్ స్వరూప్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి కలిసి కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.సౌత్ స్వరూప్ నగర్ లో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ.72 లక్షల నిధులను మంజూరు చేయించారు.బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో నెలకొన్న డ్రైనేజ్ లైన్ పెండింగ్ పనులను, పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా శాంక్షన్ అయిన రోడ్డు, మరియు మంజీరా వాటర్ పైప్ లైన్ నిర్మిస్తుండగా కలిగిన ఇబ్బందుల గురించి స్థానిక వాసులు తెలియజేయడంతో జీడిమెట్ల గ్రామంలో పర్యటించి సమస్యల వివరాలు గురించి అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి స్థానిక వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలియజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
Daripally Raja Shekhar Reddy garu Visited Govt boys hostel l b nagar had a dinner with the students and inspected the premises and enquired about the facilities and the taste of the food and instructed the management to maintain a clean and healthy atmosphere.
Mohammed Nawaz Uddin Ahmed garu Had a meeting with DGM regarding pending works & new development work at Water Works office Rajendra Nagar.
నేరేడ్మెట్ డివిజన్ లోని యాప్రాల్ ఎస్ఎస్ ఎన్క్లేవ్లో జరుగుతున్న బాక్స్ డ్రెయిన్ పనులు ఇవాల అధికారులు మరియు కాంట్రాక్టర్ తో కల్సి పర్శిలించడం జరిగింది.ఓక వైపు మొతం దాదాపు అంతా వర్క్ కంప్లీట్ అయింది, మిగతా వైపు మిగిలినా 50% పని కూడా పూర్తి చేసి, చాలా కాలనీలకు ఎంత వర్షం పడినా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది కలగధు అని చెప్పడం జరిగింది.
ఐ ఎస్ సదన్ డివిజన్ పరిధిలోని దామోదర్ సంజీవయ్య నగర్ లో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి గారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ల టైంలో చెప్పినట్లుగా ప్రణాళిక ప్రకారం బస్తీలో పనులను పూర్తి చేస్తామని తెలిపారు.రానున్న రోజుల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ నిర్మిస్తామని తెలిపారు.
Daripally Raja Shekhar Reddy Garu Paid tribute to Mahathma Jyothi Rao Pulhe ji on his 132 death anniversary L b nagar cross roads.
Mirza Saleem Baig Sahab garu Participated In Election Campaigning Along With AIMIM Nampally MLA Janab Jaffar Hussain Meraj Sahab , AIMIM Ex Mayor Janab Majid Hussain Sahab , AIMIM Corporaters And AIMIM Candidate Janab sabirkabliwala Sahab From Jamalpur Assembly Constituency Gujarat.