Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 23, 2022

Mohammed Wasayuddin

Mohammed Wasayuddin garu AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin sahab and Senior worker Waseem uddin sahab at Azmath nagar under Reinbazar division, Yakutpura constituency.

Ragam Nagender Yadav

శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్ల పైన చెత్త వేయకూడదు అంటూ జిహెచ్ఎంసి నుంచి వచ్చే స్వచ్ఛ ఆటోలోనే వేయాలని స్థానికులకు సూచించారు.

Vanam Sangeetha Srinivas Yadav

సోమాజిగూడ డివిజన్ బి. యస్.మక్తల్ లో రోడ్ మరియు సివరేజ్ స్టోమ్ వాటర్ లైన్ కోటి రూపాయలు సంభందించిన పనులను మాజీ మంత్రి వర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు డివిజన్ అధ్యక్షులు హైమద్ భాయ్ గారితో కలిసి పనులను ప్రారంభించారు.

Hema Samala

Hema Samala garu visited Josh compound locality and interacted with local residence on their civic issues followed by that inspected pollution complaint work and rectified with help of hmws&sb officials.

Mohd Mubeen

AIMIM Shastripuram Corporator Mohd Mubeen Garu Along With Ramnasthpura Corporator Mohd Khader, Syed Aleem, Syed Mazher & Party Worker’s Today In Surat, Gujarat.

Mettu Kumar Yadav

పటాన్చెరు లోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీలను కలిపే 40ఫీట్స్ రోడ్డును 80 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పరిశీలించారు.

Bandaru Srivani Venkatrao

డివిజన్లోని అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్
రామంతపూర్ రాజేంద్రనగర్ లోని సిసి రోడ్డు 40 లక్షలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్డు పని జరుగుతున్న సందర్భంలో డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతున్నటువంటి.

Dodla Venkatesh Goud

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గల హిందు స్మశానవాటికలో జరుగుతున్న బర్నింగ్ ఫ్లాట్ ఫామ్ మరియు ముఖద్వారం గేట్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది.

Sunitha Yadav Gunnala

మౌలాలి డివిషన్లోని హనుమాన్ నగర్ లో కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్న అంతర్గత రోడ్లను ప్రారంభించిన మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ గారు ప్రారంభించారు.సుమారు 18 లక్షల జిహెచ్ఎంసి ఫండ్ తో ఈ పనులు ప్రారంభమవుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా ఈ కాలనీవాసులకి రోడ్లు లేవు. హనుమాన్ నగర్ గుట్ట పైకి వెళ్తున్న కొద్ది రాళ్లు కంకర తేలి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈన్నాలకి తమ రోడ్లు ప్రారంభం కావడంతో హనుమాన్ నగర్ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు .