Rashid Begum
128 చింతల్ డివిజన్లో గల భగత్ సింగ్ నగర్ లో రూపాయలు 14.15 లక్షలతో వేసే సిసి రోడ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రషీదా ముహమ్మద్ రఫీ గారు.
128 చింతల్ డివిజన్లో గల భగత్ సింగ్ నగర్ లో రూపాయలు 14.15 లక్షలతో వేసే సిసి రోడ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రషీదా ముహమ్మద్ రఫీ గారు.
AIMIM Corporators Hyderabad After Jumah Prayers at Gulistan Masjid, Juhapura for Campainging Our Candidate and request them to cast their vote in favor of AIMIM Candidate Zainab Shaik.
Sarfaraaz Siddique Ahmednager Corporator At GUJRAT for AIMIM campaign from last 10 days in Jamalpur constituency for AIMIM candidate Sabir Kabliwala.
E. S Raj Jitendernath garu visited Burtonguda, Madura nagar & Rail nagar regarding inspection of Storm water drain which has to be completed on war footing and also regarding Roads and bulk Water supply to 4 residential flats.
124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఎక్కువగా ఉందని డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ గారు జి.ఎచ్.ఎం.సి ఎంటోమొలజి సిబ్బందితో కలిసి ఎల్లమ్మచెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల నివారణ మందులు పిచికారి చేయడం జరిగింది. అదేవిధంగా చెరువులో పేరుకున్న గుర్రపు డెక్కను సిబ్బందితో తొలగించడం జరిగింది.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన JK మోటార్స్ వారి Benling ఎలక్ట్రికల్ టూవీలర్ షో రూమ్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి ప్రారంభించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు ఎం.అరుణ, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు కవిత మిశ్రా, జనరల్ సెక్రెటరీ ఎం.భాగ్యలక్ష్మీ, నాయకురాలు రేఖ, మానసలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నివాసం వద్ద బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు కండువాలు కప్పి ఎమ్మెల్యే గారు పార్టీలోకి ఆహ్వానించారు.
గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారి సూచనల మేరకు,నేరేడ్మెట్ డివిజన్లోని యాప్రాల్ భగత్సింగ్ నగర్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో అధికారులతో కల్సి పర్శిలించిన కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి.
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ పెట్ లో పుట్ట బర్తి సాయిబాబా జయంతి సందర్భంగా సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యం లో కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ చేతుల మీదుగా బ్లాంకెట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.