Mettu Kumar Yadav
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతో నిర్మిస్తున్న చట్ పూజ ఘాట్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,గూడెం మధుసూదన్ రెడ్డి.
ఉత్తర భారతీయుల ప్రధాన పండుగ చట్ పూజ పండుగలో భాగంగా నీటి వద్ద చేసే ప్రత్యేక పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అయితే ఇప్పటి వరకూ చట్ పూజ నిర్వహించడానికి ప్రత్యేక ఘాట్ లేకపోవడంతో ప్రజలు సాకి చెరువు వద్ద పూజలు నిర్వహించేవారు.