Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 18, 2022

Baddam Prem Mahesh Reddy

భారతీయ జనతా పార్టీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మల్కాజ్గిరి లోక్సభ ప్రవస్ యోజన ముఖ్య నాయకుల సమావేశంలో గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Mettu Kumar Yadav

42 మంది లబ్ధిదారులకు 16 లక్షల 76 వేల 500 రూపాయల విలువైన ముఖ్య మంత్రి సహయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

E. Vijay Kumar Goud

అంబర్ పేట నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు అంబర్ పేట తహసిల్దార్ మండల కార్యాలయంలో 74 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు, MRO లలిత గారు,బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి గారితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది

Ragam Nagender Yadav

శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోగల బాపునగర్, ప్రశాంతినగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం స్థానిక కాలనీవాసుల సౌలభ్యం కొరకై నూతనంగా వేస్తున్న సిసి రోడ్డుకు ఇరువైపులా రోడ్డుపైకి వచ్చేలా నిర్మించుకున్న ర్యాంపులను, అరుగులను తొలగించి, రోడ్డు మధ్యలో ఉపయోగకరంగా లేని ఎలక్ట్రికల్ వైర్లు లేని ఎలక్ట్రికల్ పోల్స్ ను రోడ్డు వెడల్పుగా ఉండుటకై తొలగించమని సంబంధిత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశించారు.