Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 29, 2022

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో నెలకొన్న డ్రైనేజ్ లైన్ పెండింగ్ పనులను, పలు సమస్యలు మరియు చేపట్ట వలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Cherukupally Bharath Simha Reddy

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా శాంక్షన్ అయిన రోడ్డు, మరియు మంజీరా వాటర్ పైప్ లైన్ నిర్మిస్తుండగా కలిగిన ఇబ్బందుల గురించి స్థానిక వాసులు తెలియజేయడంతో జీడిమెట్ల గ్రామంలో పర్యటించి సమస్యల వివరాలు గురించి అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి స్థానిక వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలియజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

Daripally Raja Shekhar Reddy

Daripally Raja Shekhar Reddy garu Visited Govt boys hostel l b nagar had a dinner with the students and inspected the premises and enquired about the facilities and the taste of the food and instructed the management to maintain a clean and healthy atmosphere.