Ragam Nagender Yadav
తెలంగాణ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాకని వ్యతిరేకిస్తూ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు గేల్లు శ్రీనివాస్ గారు విద్యార్థులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్ పేట పిఎస్ కి తరలించడం జరిగింది, ఈ సమాచారాన్ని తెలుసుకున్న అంబర్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు,మరియు TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు అంబర్ పేట పిఎస్ లో అరెస్టు చేసిన విద్యార్థులను కలిసి వారికి సంఘీభావం తెలియజేసి వారికి మద్దతుగా నిరసన తెలియజేశారు