Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 14, 2022

Ragam Nagender Yadav

తెలంగాణ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాకని వ్యతిరేకిస్తూ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు గేల్లు శ్రీనివాస్ గారు విద్యార్థులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్ పేట పిఎస్ కి తరలించడం జరిగింది, ఈ సమాచారాన్ని తెలుసుకున్న అంబర్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు,మరియు TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు అంబర్ పేట పిఎస్ లో అరెస్టు చేసిన విద్యార్థులను కలిసి వారికి సంఘీభావం తెలియజేసి వారికి మద్దతుగా నిరసన తెలియజేశారు

Vijayalaxmi Gadwal, GHMC MAYOR

ఈఎస్‌ఐ ఆసుపత్రి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మేయర్ గద్వాల్వి జయలక్ష్మిగారు. గౌరవ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమ్మద్ మహమూద్ అలీ గారు, ప్రభుత్వ విప్ MLC ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర GHMC అధికారులు పాల్గొన్నారు.5CR అంచనాతో పాదచారులకు ఇది చాలా తేలికగా ఉంటుంది, సీనియర్ సిటిజన్లు & ఫిజికల్ ఛాలెంజ్డ్‌ వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని ఇది ఎలివేటర్లు & ఎస్కలేటర్‌లతో అమర్చబడి ఉంటుంది.

Mandumula Rajitha Parmeshwar Reddy

రూ.57.5 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం

ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి.