Mekala Sunitha
ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారి ఆదేశాల మేరకు గౌతమ్ నగర్ డివిజన్ కార్యవర్గ సమావేశం ఈరోజు డివిజన్ కార్పొరేటర్ సునీత రామూయాదవ్, అధ్యక్షతన జరిగింది సాయి నగర్ సుమంగళి ఫంక్షన్ హల్ లో డివిజన్ లోని బూత్ ఇన్చార్జిల్ని నియమించడానికి జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బూత్ ఇంచార్జి వారికి సంబంధించిన కాలనీలో గల ఒక్క కార్యకర్త 100 ఓటర్లను నమోదు చేయాలని డివిజన్ లో మొత్తమ్ 50 బూతులు ఉన్నాయాన్నారు ప్రతి బూతు స్థాయి నుంచి టోటల్ గా ఓటరు నమోదు చేయాలని కార్పొరేటర్ కోరారు.