Cherukupally Bharath Simha Reddy
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో నూతనంగా శాంక్షన్ అయిన రోడ్డు, మరియు మంజీరా వాటర్ పైప్ లైన్ నిర్మిస్తుండగా కలిగిన ఇబ్బందుల గురించి స్థానిక వాసులు తెలియజేయడంతో జీడిమెట్ల గ్రామంలో పర్యటించి సమస్యల వివరాలు గురించి అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి స్థానిక వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలియజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
0 Comments