Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Parmeshwar Reddy Mandumula

సౌత్ స్వరూప్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభంరూ.72 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ఉప్పల్ డివిజన్ లోని సౌత్ స్వరూప్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి కలిసి కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.సౌత్ స్వరూప్ నగర్ లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి రజితపరమేశ్వర్ రెడ్డి రూ.72 లక్షల నిధులను మంజూరు చేయించారు.బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి తో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *