Swetha Madhukar Reddy Jangam
ఐ ఎస్ సదన్ డివిజన్ పరిధిలోని దామోదర్ సంజీవయ్య నగర్ లో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి గారు.కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ల టైంలో చెప్పినట్లుగా ప్రణాళిక ప్రకారం బస్తీలో పనులను పూర్తి చేస్తామని తెలిపారు.రానున్న రోజుల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ నిర్మిస్తామని తెలిపారు.
0 Comments