Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

అందరికి నమస్తే, ఈ రోజు ఓల్డమల్కాజ్గిరి మహంకాళి అమ్మవారి గుడి వద్ద అన్ని శాఖల అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో బోనాల ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ శాఖలవారు వారి శాఖలకు సంబంధించిన పనులను చర్చించడం, ముఖ్యంగా సానిటైజేషన్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, రోడ్ ప్యాచ్ వర్క్, లైటింగ్, కరెంట్ డిపార్ట్మెంట్ వారి తోటి కరెంటు సప్లై తదితర విషయాలను చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో, DC గోధుమల రాజు, SI శ్రీనివాస్, A.E సత్య లక్ష్మి, HMWS&SB DGM స్రవంతి రెడ్డి, మనోహర్ రెడ్డి, A.E వెంకటేష్, SFA గిరి, జవాన్ దాస్, జవాన్ అజయ్,A. E వనజ, శివ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *