Skip to content
రవీంద్ర భారతి లో జరిగినటువంటి అంతా రామమయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. సాంస్కృతిక మరియు దేవాదాయ శాఖ సౌజన్యంతో శ్రీ కోదండపాణి సంగీత విద్యా సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్త రామదాసు గారి గురించి ఈతరం వారికి తెలిసే విధంగా కోదండపాణి సంగీత విద్యా సంస్థ వారు ఇలాంటి మహత్కార్యాన్ని చేపట్టి అందులో తనను భాగస్వామిని చేయడం చాలా సంతోషకరం అని ఈ సందర్భంగా ప్రేమ్ గారు తెలియజేశారు.
0 Comments