P.Vijaya Reddy Khairatabad Division Corporator.
ఖైరతాబాద్ నియోజకవర్గం లోని షేక్ పెట్ మండల పరిధిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 గంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ మధ్యనే రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకున్నారు, ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో అర్హులైన ఇండ్లు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇండ్లు లేని పేద ప్రజలకు అందించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన *ఖైరతాబాద్* *కాంగ్రెస్* *నాయకురాలు* *శ్రీమతి* *పి* *విజయ* *రెడ్డి* *గారు*