Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

P Vijaya reddy

P.Vijaya Reddy Khairatabad Division Corporator.

ఖైరతాబాద్ నియోజకవర్గం లోని షేక్ పెట్ మండల పరిధిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 గంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ మధ్యనే రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకున్నారు, ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో అర్హులైన ఇండ్లు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇండ్లు లేని పేద ప్రజలకు అందించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన *ఖైరతాబాద్* *కాంగ్రెస్* *నాయకురాలు* *శ్రీమతి* *పి* *విజయ* *రెడ్డి* *గారు*

P.Vijaya Reddy Distribution of Books.

*పీజేఆర్* *ఫౌండేషన్* *ఆధ్వర్యంలో* *నోటు* *పుస్తకాల* *పంపిణీ* *కార్యక్రమము* ఖైరతాబాద్ నియోజకవర్గంలోని *గవర్నమెంట్* *హై* *స్కూల్* *ఎం ఎస్* *మక్త* *సోమాజిగూడ* లో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన *శ్రీమతి*పి *విజయ* *రెడ్డి* ( *చైర్మన్* *పిజెఆర్* *ఫౌండేషన్* *&* *ఖైరతాబాద్* *కాంగ్రెస్* *నాయకురాలు* ), కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు యాస్మిన్ బేగం గారు, మాజీ కార్పొరేటర్ ఎస్కే షరీఫ్ గారు, కాంగ్రెస్ నాయకులు తా బాయ్ గారు, నారాయణ గౌడ్ గారు కరాటే రమేష్ గారు, చిరు తదితరులు పాల్గొన్నారు

P.Vijaya Reddy Khairatabad Corporator

బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందిన శ్రీమతి పి విజయ రెడ్డి గారు ఖైరతాబాద్.