Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

T Maheshwari

T.Maheshwari Begumpet Division Corporator.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్బంగా ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మోండా మార్కెట్ లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుండి 2 వేల మంది మహిళలతో కలిసి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది.