శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్గా ఎన్నికైన లక్ష్మారెడ్డి గారికి శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శుభాకాంక్షలు తెలియజేసారు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్గా ఇటీవల ఎన్నికైన లక్ష్మారెడ్డి గారు.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ ఆల్ యాదవ మహిళా ఫ్రంట్ చైర్ పర్సన్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు తన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసారు. మల్లన్న ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.