Mohammed Nawaz Uddin Ahmed
Mohammed Nawaz Uddin Ahmed garu Visited Akbar hills pillar no 207 with Water works Manager regarding pending works & new development in the area.
Mohammed Nawaz Uddin Ahmed garu Visited Akbar hills pillar no 207 with Water works Manager regarding pending works & new development in the area.
AIMIM karwan Division corporator mandagiri swamy yadav garu Inspected the ongoing tree cutting works at karwan Under this AIMIM Party Sr Leaders, Sadars and active workers were present.
సోనియా గాంధి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని (లైబ్రరీ సర్కిల్, బడా గణేష్ ,పి జె ఆర్ విగ్రహము) ఖైరతాబాద్ వద్ద కేక్ ను కట్ చేసిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పి విజయ రెడ్డి గారు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్.
Mallepally Corporator ZafarKhan Sahab along with Primary Unit Presidents Accompanied by HMWSSB Lineman Raju Visited During Water Supply Time & Checked on the Condition & Instructed Officials to Increase the Pressure of water.
రాంకీ సంస్థ ఆధ్వర్యంలో చిన్నచర్లపల్లి లో మాస్ శానిటేషన్ డ్రైవ్ ను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీలో నిర్మిస్తున్న సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
AIMIM karwan Division corporator mandagiri swamy yadav garu Visited karwan division in Dariyabag surrounding areas and met local residents Inspected the area problems Under this AIMIM Party Sr Leaders, Sadars and active workers were present.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు రూ. 6,250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్ మెట్రో పనులకు సీఎం శ్రీ కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరియు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణకి మేము హాజరు కావడం జరిగింది.
అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మ నగర్ ఫేస్ 2 లో శ్రీనివాస్ గురూస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ లో భాగంగా. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో కారిడార్ విస్తరణ పనులను తెలంగాణ అభివృద్ధి ప్రధాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం జరిగిన సభకు కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగినది.