Sunitha Yadav Gunnala
మౌలాలి కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారు. గత 18 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లే నని, ఆ తరువాత ఎటువంటి అభివృద్ధి పని జరగలేదు అని కాలనీవాసులు తమ సమస్యలను కార్పొరేటర్ గారికి విన్నవించుకున్నారు. ఆ పాత రోడ్డుమీద 2003 అని రాసి ఉండడం చూపించారు. అంటే 2003 వ సంవత్సరంలో వేసిన రోడ్డు ఇప్పుడు మాత్రం గుంతలు రాళ్లు కంకర తేలి నడవలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. డ్రైనేజీ కూడా అప్పట్లో వేసిందేనని అది కూడా మార్చాలని చెప్పారు.