Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

E. Vijay Kumar Goud

అంబర్ పేట నియోజక వర్గం లోని నల్లకుంటలో నిత్య జనగణమన కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా నేడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు,అనంతరం కార్పొరేటర్ జాతీయ జెండాను ఎగురవేసి ఆయన జాతీయ గీతం ఆలపించారు, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ జాతీయ జెండాను ఎగరేసే అవకాశం కల్పిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Corporator Avula Ravindar Reddy

గ్లోబల్ యాక్షన్ NGO సంస్థ వారు గత సంవత్సరం నుండి మహిళలకు కుట్టు శిక్షణ ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పియడం జరిగింది ఈ సందర్బంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గౌరవ బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారి చేతులమీదుగా సర్టిఫికెట్లు (ప్రశంస పాత్రలను) పంపిణి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్యామ్,మధు ట్రైనర్ థెరీసా తోపాటు నాయకులు మహమ్మద్ ఖాజా,పొట్ట శంకర్ గౌడ్, పసనూరి సభాపతి, మల్లారెడ్డి,శంకర్ గౌడ్,గొకరి సుధాకర్ గొడ్,అదిముల నగేష్,శ్రీనివాస్ ముదిరాజ్,మహేందర్ రెడ్డి,కందుల రమేష్,యం.సుధాకర్ మరియు మహిళలు పాల్గొనడం జరిగింది..

Madhavaram RojaDevi RangaRao

శేర్లింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ పి జె ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారి సూచనలు మేరకు డివిజన్ TRS పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారికి మరియు డివిజన్లో ఓటు హక్కు లేని వారికి డిసెంబర్ 8 తేదీలోపు ఓటర్ నమోదు చేయించాలని కార్యకర్తలందరికీ తెలియజేయడం జరిగినది.

Hema Samala

Hema Samala garu Discussed with Chilkalguda Police Personnel on increasing the frequency of night patrolling & also suggested to increase the installation of CCTV cameras to enhance security across Seethaphalmandi Division & to put an effective check on movement of crimes.

Bandaru Srivani Venkatrao

శివాలయం భూములు పరిరక్షించేందు ఈరోజు mla గారు మరియు కార్పొరేటర్ గారు పర్యటించడం జరిగినది.

Madhavaram RojaDevi RangaRao

శేరిలింగంపల్లి శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల పిలుపుమేరకు డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, రాజీవ్ గాంధీ నగర్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇంత్యాజ్ గార్లు ఎల్లమ్మబండ లో నూతన ఓటరు నమోదు చేయించి వారి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. కాలనీలో 18 సంవత్సరాల నిండిన పౌరులందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని గుడ్ల శ్రీనివాస్ గారు కోరారు.