Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ (అగ్నిపథ్) ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

#AgnipathScheme

Baddam Prem Maheshwar Reddy ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య చాలా వరకు తీరుతుందని అభిప్రాయపడ్డారు.

Baddam Prem Maheshwar Reddy

గడ్డి అన్నారం డివిజన్లోని ప్రగతి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి సూచన మేరకు కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ప్రేమ్ గారు పనులను ప్రారంభించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రగతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిలా ప్రతి కాలనీ వారు ఆలోచించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య చాలా వరకు తీరుతుందని అభిప్రాయపడ్డారు.

#baddampreamaheshwar @mana corporator #GHMC

prabhudassjerepothula *మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం

prabhudassjerepothula *మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తిరుమలనగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

Sravan Vurapalli Malkajgiri corporatorఈరోజు వెస్ట్ కృష్ణానగర్లో అధికారులు మరియు కాలనీవాసులు తో కలిసి పర్యటించడం జరిగినది

Sravan Vurapalli Malkajgiri corporator

అందరికీ నమస్తే,

ఈరోజు వెస్ట్ కృష్ణానగర్లో అధికారులు మరియు కాలనీవాసులు తో కలిసి పర్యటించడం జరిగినది.ఈ సందర్భంగా కాలనీవాసులు తీసుకు వచ్చిన సేవరేజ్, నాలా, శానిటేషన్, TSSPDCL వర్క్స్ సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడం జరిగినది.

Sravan Vurapalli Mana Corporator @GHMC

Bhagya Lakshmi Bokka మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత దేశ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా

Bhagya Lakshmi Bokka 

మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత దేశ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా- సుపరిపాలన కార్యక్రమాలలో భాగంగా మూసారాంబాగ్ డివిజన్ 231 బూత్ లో, బూత్ స్థాయి కార్యకర్తలు ,డివిజన్ నాయకులతో కలిసి మోడీ గారి పధకాలను ఇంటింటికి చేరవేయడం జరిగింది.

Mothe Srilatha Shoban Reddy Participated as chief guest in the closing ceremony of GHMC Summer Coaching Camp-2022

Mothe Srilatha Shoban Reddy

Participated as chief guest in the closing ceremony of GHMC Summer Coaching Camp-2022 (Secunderabad Zone) & Distributed Winner/Runner Prizes to the participants at Marredpally GHMC Play Ground along with Secunderabad ZC Sri Srinivas Reddy garu, Sec DC Sri Dashrath garu, Amberpet DC Sri Venugopal garu , Begumpet DC Sri Mukund Reddy , Musheerabad DC Sri Hari Krishna garu

Mothe Srilatha Shoban Reddy ManaCorporator GHMC