కార్పొరేటర్ చెరుకుపల్లి తార చంద్ర రెడ్డికుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో మీనాక్షి ఎస్టేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ఆర్చ్ మరియు గేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి గేట్ ను రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తార చంద్ర రెడ్డి గారు మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి,
0 Comments