గడ్డిన్నారం డివిజన్ లోని పి&టి కాలనీ మెయిన్ రోడ్ లో డ్రైనేజ్ పైప్లైన్ నిండి
గడ్డిన్నారం డివిజన్ లోని పి&టి కాలనీ మెయిన్ రోడ్ లో డ్రైనేజ్ పైప్లైన్ నిండి మురుగునీరు రోడ్డు పై ప్రవహిస్తుండడం వల్ల కాలనీ వాసులు ఇబ్బంది పడుతుండడంతో కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మమేశ్వర్ రెడ్డి గారు జిహెచ్ఎంసి అధికారులు మరియు సిబ్బంది తో మాట్లాడి వెంటనే మరమ్మతు పనులను ప్రారంభిప చేయడం జరిగింది.
.
0 Comments