ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం.
మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పెండింగ్ పనులు, కొత్తగా కావాల్సిన శాంక్షన్స్, నాలా పనులు తదితర వాటిపైన వేగంగా స్పందించి పనులు పూర్తి చెయ్యాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డి ఈ మహేష్, ఏ ఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments