బండ్లగూడ జాగీర్ మున్సిపల్ క్యాంపు కార్యాలయంలో 22వ వార్డు ఆదర్శనగర్ కాలనీ నూతన కమిటీ సభ్యులను మేయర్ బుర్రా మహేందర్గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ క్యాంపు కార్యాలయంలో 22వ వార్డు ఆదర్శనగర్ కాలనీ నూతన కమిటీ సభ్యులు రాఘవులు, ఉపాధ్యక్షుడు చారి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్, కాలనీ సభ్యులు జగన్, మేయర్ బుర్రా మహేందర్గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీడీ కాలనీ అధ్యక్షుడు సుదర్శన్, మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Comments