గణేష్ మహరాజ్ నిమజ్జనం సందర్భంగా నిన్నటి సాయంత్రం 4గం.ల నుంచి 11గం.ల వరకు ప్రసాదాల పంపిణీ..
బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ మాజీ కార్పొరేటర్ కంది నారాయణ,
భాజపా మాజీ కార్పొరేటర్ స్వరూపరవిప్రసాద్ గౌడ్,కనకట్ల హరి, ప్రభు గుప్తా,
గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు, కడియాల బల్రామ్,శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లపు క్రిష్ణమూర్తి
డివిజన్ వివిధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది.
0 Comments