వడ్డెర బస్తీలో జరుగుతున్న యూజీడీ పైపుల ఏర్పాటు పనులను పరిశీలించిన కార్పొరేటర్ కొంతమ్ దీపిక.
వడ్డెర బస్తీలో జరుగుతున్న యూజీడీ పైపుల ఏర్పాటు పనులను హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజర్ శ్రవంతి, ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు శంకర్, ఖాజా, బృందంతో కలిసి కార్పొరేటర్ కొంతమ్ దీపిక పరిశీలించారు. అలాగే నివాసితులతో వారి సమస్యలపై చర్చించారు.
0 Comments