Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

11-04-2022 రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సదర్భంగా మల్లేష్ వంశరజ్ గారు మరియు యాట భాస్కర్ గారి అధ్వర్యంలో సైనికపురి x రోడ్ లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడకలు నిర్వహించారు.

ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిలుగా ఒకటవ డివిజన్ కప్రా కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి అన్నగారు, రెండవ డివిజన్ ఏ ఎస్ రావు నగర్ కార్పరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, మూడవ డివిజన్ చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అక్క గారు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు

మీ

రాజు వంశరాజ్(RVR)

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *