Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: February 1, 2024

ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి నివాళులు.

ప్రజా యుద్ద నౌకా గద్దర్ గారి జయంతి సందర్భంగా కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాము,B స్వామి, వెంకటయ్య, బాబు,రాజు, రాంచందర్, ప్రబాకర్, శ్రీనివాస్, ఫయాజ్ పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం.

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పెండింగ్ పనులు, కొత్తగా కావాల్సిన శాంక్షన్స్, నాలా పనులు తదితర వాటిపైన వేగంగా స్పందించి పనులు పూర్తి చెయ్యాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డి ఈ మహేష్, ఏ ఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.