Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా* బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ బోగి జంగయ్య యాదవ్* గారుపలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా* బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ బోగి జంగయ్య యాదవ్* గారు చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీ రోడ్ నెం 2,3,4, ద్వారకా నగర్ ఫేజ్ 2, స్టాలిన్ నగర్ కాలనీ, ఓల్డ్ విలేజ్ హనుమాన్ నగర్, ఫ్రీ విలేజ్ కాలనీ, రాజేష్ నగర్ కాలనీ, సాయి దుర్గా నగర్, చిన్న క్రాంతి నగర్ కాలనీ, అరవింద నగర్ కాలనీ, మణికంఠ నగర్ కాలనీ, సాయిబాబా కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *