బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి వివిధ డివిజన్లలో పర్యటించి ధరఖాస్తు దారులు చెప్పే సమస్యలు దగ్గరుండి పరిశీలించి వివరాలు తెలిపారు.
0 Comments