Skip to content
నిన్న బీజేపీ కార్యకర్త కిరణ్ రాజ్ పై జరిగిన దాడికి ఖండిస్తూ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ జరిగింది ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, వీరేందర్ గౌడ్ గారు,రాష్ట్ర కార్యవర్గo సభ్యులు అందల శ్రీరాములు గారు, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ గారు, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గారు,బెంగరబోయిన సురేష్, రంజిత్ కుమార్ , శశిధర్ గౌడ్ ,వెంకట్ ,నరసింహ విశ్వనాథ్ తదురులు పాల్గొన్నారు.
0 Comments