Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి

కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి , ఈరోజు కాప్రా డివిజన్కు చెందిన ఉద్యమకారుడు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకం యాదగిరి స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి సుంకం యాదగిరి గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు ఘటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన *హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు* ఈ యొక్క కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి , మాజీ కార్పొరేటర్ గోళ్లురి అంజయ్య, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mana Corporator#TRS#BonthuRammohan#GHMC

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *