B.Pushpa Yadav garu
గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్,లో వోల్టేజ్ సమస్య నేటితో మూగేయనుంది.రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ షాపింగ్ సెంటర్ రెడ్డి చికెన్ షాప్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ లు రోడ్ దగ్గర ఉండడంతో చిన్నపాటి వర్షానికె షాక్ కొట్టడం,పలు మార్లు రోడ్ ప్రమాదాలు కూడా జరిగాయి,కార్పొరేటర్ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం దశల వారిగా సమస్యలు అన్ని పరిష్కరిస్తున్నం అని,ఈరోజు ట్రాన్స్ఫార్మర్ లను సండే మార్కెట్ వద్దకు మారుస్తున్నం అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు తెలిపారు.సమస్య పరిష్కరించినందుకు స్థానిక మహిళలు,స్థానిక వాసులు,షాపింగ్ సెంటర్ షాప్ యజమానులు హర్షం వ్యక్తం చేసారు.వారితో సీఎం మల్లేష్,భూషణం,రవి,ప్రవీణ్,రాగం యాదయ్య,బేగరి శంకర్,వెంకట్రామ్ సుధాకర్,బంటు నర్సింహా,రెడ్డి తదితరులు.
8.7.2022 at 12.38
0 Comments