Banappagari Padma Bagh Amberpet Corporator
బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి గారు, జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జి బి.వెంకట్ రెడ్డి గారు, ఓయూ ల్యాండ్ లో ఉన్న మోహిని చెరువు, మల్లికార్జున్ నగర్ నాలా, గాయత్రి టవర్స్, నందనవనం కాలనీ నాలా, బతుకమ్మ కుంట సాయి కాంప్లెక్స్ మరియు డివిజన్ లోని ముంపు ప్రాంతాలను సందర్శించి ముంపుకు గురికాకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులను అదేశించారు.
0 Comments