Dodla Venkatesh Goud Special Pooja in Saibaba Temple.
124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు కుటుంబ సభ్యులు మరియు తెరాస పార్టీ నాయకులతో కలిసి గురుపౌర్ణమి సందర్బగా డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, వాసుదేవరావు, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, అర్వరవి, రవీందర్ సాయిగౌడ్, రఘు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments