Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Lachi Reddy B.N.Reddy Nagar Division Corporator.

ఈ రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ లో డ్రైనేజ్ పైప్ లైన్ పొంగి రోడ్లపై మురుగు నీరు చేరి తీవ్ర ఇబ్బందికరంగా ఉందని కాలనీవాసులు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారికి సమాచారం ఇవ్వగా స్పందించిన కార్పొరేటర్ గారు తక్షణమే సంబంధిత సిబ్బందితో మరియు గుల్ఫార్ వాహనం ద్వారా డ్రైనేజీ పైప్లైన్ శుభ్రం చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, కాలనీ సభ్యులు కనకేశ్వర్,చరణ్ జనార్దన్ రెడ్డి,కృష్ణ మరియు పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు కిషోర్, జిహెచ్ఎంసి SFA మైరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *