Dodla Venkatesh Goud
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో భాగంగా మైండ్ స్పేస్ జుంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మీనల్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచనున్న నేపథ్యంలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో కారిడార్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు విచేస్తున్న సందర్భంగా.. శేర్లింగంపల్లి శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా నుండి బస్ లు మరియు కార్లలో సభా ప్రాంగణం అయిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ గ్రౌండ్, అప్పా జుంక్షన్ వద్దకు సీఎం గారికి ఘన స్వాగతమ్ పలకడానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాళ్లతో కలిసి వెళ్లడం జరిగింది.
0 Comments