Dodla Venkatesh Goud Corporator
124 డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీ లో రూ.18 పద్దెనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (UGD) నిర్మాణ పనులను గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు గౌరవ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు శ్రీ నార్నె శ్రీనివాసరావు గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో HMWSSB డివిజన్ 9 JNTU కూకట్పల్లి GM ప్రభాకర్ రావు, DGM వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ శివ, తెరాస నాయకులు సమ్మారెడ్డి, మాదాపూర్ శ్రీనివాస్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, అశోక్, శ్రీనివాస్, పాండు, కృష్ణ కుమార్, జి.శ్రీనివాస్ రావు, పార్థసారధి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments