E. Vijay Kumar Goud
అంబర్ పేట నియోజక వర్గం లోని నల్లకుంటలో నిత్య జనగణమన కార్యక్రమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా నేడు అంబర్ పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు,అనంతరం కార్పొరేటర్ జాతీయ జెండాను ఎగురవేసి ఆయన జాతీయ గీతం ఆలపించారు, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ జాతీయ జెండాను ఎగరేసే అవకాశం కల్పిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
0 Comments