Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Gangadhar Reddy Gachibowli Corporator.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు శ్రీ Bandi Sanjay Kumar గారిని ఢిల్లీ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బిజెపి నాయకులు Ravi Kumar Yadav గారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాదర్ రెడ్డి గారు.

నేడు న్యూఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు మరియు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఢిల్లీకి విచ్చేసిన సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పార్టీని ప్రతిష్ఠ స్థితికి తీసుకువస్తామని, క్యాడర్ చాలా బలంగా ఉందని ఇక్కడి పరిస్థితులను వివరించారు. మమ్మల్ని వెనుక ఉండి ప్రోత్సాహo అందించాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ లో అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా ముందుకు వెళ్తున్నామని, మీ లాంటి వ్యక్తుల సహకారం తో మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్ని అన్నారు.2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపునకు కృషి చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *