Gunnala Sunitha Moula Ali Corporator meet GHMC Officer.
మౌలాలి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ గారిని,జియ ఉద్దీన్ గారిని కలవడం జరిగింది. వర్షాలకి ధీ నదయాల్ నగర్ కాలనీవాసులు, కృష్ణానగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించడం జరిగింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఆ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు ..ప్రతి వర్షానికి నాలాలోని మరుగునీరు ఇళ్ళ లోకి వస్తున్నాయి నాలాను ఆధునికరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. నాలుగు డివిజన్ ల మురుగునీరు మా మౌలాలి డివిజన్ గుండా వెళుతుంది కాబట్టి నాల ల సామర్థ్యం పెంచాలని కార్పొరేటర్ కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న సిసి రోడ్లు,ugd పనులను వెంటనే చేపట్టాలని కార్పొరేటర్ గారు కోరారు.
7.7.2022 at 4.52
0 Comments