Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Madhavaram RojaDevi RangaRao

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ లో భాగంగా. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో కారిడార్ విస్తరణ పనులను తెలంగాణ అభివృద్ధి ప్రధాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం జరిగిన సభకు కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగినది.

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *