Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

P.Vijaya Reddy Khairatabad Division Corporator.

ఖైరతాబాద్ నియోజకవర్గం లోని షేక్ పెట్ మండల పరిధిలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 గంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ మధ్యనే రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకున్నారు, ఈ యొక్క ప్రభుత్వ స్థలంలో అర్హులైన ఇండ్లు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇండ్లు లేని పేద ప్రజలకు అందించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన *ఖైరతాబాద్* *కాంగ్రెస్* *నాయకురాలు* *శ్రీమతి* *పి* *విజయ* *రెడ్డి* *గారు*

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *