అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి
అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ పాల్గొన్నారు* ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏఐబీఎస్ఎస్ 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గారు. Rtd DG శ్రీ డిటి నాయక్ గారు,. మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములు నాయక్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ సింగ్ గారు, *రాష్ట్ర కార్యదర్శి శ్రీ భూక్య సుమన్ గారు*, కేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.