పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఉప్పల్ ) అద్వర్యం లో వినాయక నిమర్జనం ఊరేగింపు లో పాల్గొన్న ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు.
మండప నిర్వాహకులు కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, కృష్ణ గారు, చారి గారు, సముద్రాల నవీన్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నర్సింహా రెడ్డి, వెంకట సత్యనారాయణ గారు, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, బుచ్చి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
0 Comments