Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: October 2022

మునుగోడు నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించిన శ్రీమతి పి విజయ రెడ్డి గారు .

మునుగోడు నియోజకవర్గం లో ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వార్డు 20 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన వార్డు 7,8,13 ఇంచార్జ్ ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పి విజయ రెడ్డి గారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పాల్గొన్నారు.