Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: March 6, 2024

Minister Ponnamprabhakar who opened additional classrooms in the school.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్న మన బస్తీ మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మంత్రి పొన్నంప్రభాకర్ గారు, ఎమ్మెల్యే ముటగోపాల్ గారు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ గారు, HYD కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు

Mayor of Warangal City who met the Chief Minister of the State.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆదివారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ని ఈ సందర్భంగా మేయర్ కోరారు.మేయర్ తనయుడు గుండు విజయరాజ్ ఉన్నారు.